అంతర్జాతీయంగా సుంకాలు, తద్వారా వృద్ధిపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనల వేళ చమురు ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు ఒపెక్+ దేశాలు ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్కు లాభదాయకమని ఇక్రా పేర్కొంది. తద్వారా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేసింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.

previous post