ప్రస్తుతం పెరుగుతున్న టెలికాం మోసాలు, స్కాంలను అరికట్టేందుకు ప్రముఖ టెలికాం ఎయిర్టెల్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఈ మోసాలపై చర్యలు తీసుకునేందుకు జియో, వొడాఫోన్ ఐడియాలను కూడా సంప్రదించి ట్రాయ్కు సమాచారం అందించింది. అయితే 2024లో మొత్తం 17 లక్షలకు పైగా సైబర్ మోసాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదయ్యాయని, దాని వల్ల రూ.11,000 కోట్లకు పైగా నష్టం సంభవించినట్లు లేఖలో పేర్కొంది.

next post