Tv424x7
ఆరోగ్యం

నేరేడు పండ్లు తింటే షుగర్ దూరం: నిపుణులు

ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల జ్వరం, గొంతు సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

జాగ్రత్త.. ఎండ వల్ల బ్రెయిన్ స్ట్రోక్

TV4-24X7 News

AC ని ఎలా ఉపయోగించాలి?మన వైద్య నిలయం సలహాలు

TV4-24X7 News

తాటి ముంజలు -ఆరోగ్య ప్రయోజనాలు

TV4-24X7 News

Leave a Comment