Tv424x7
Andhrapradesh

రాష్ట్ర కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఆరు మందికి అవకాశం..

నెల్లూరు జిల్లాకు గౌరవం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్‌లకు డైరెక్టర్లను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ నియామకాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు నాయకులకు చోటు దక్కింది.నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన కపిర శ్రీనివాస్ గారిని ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించారు.

ఆయన నియామకంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గానికి న్యాయం జరిగిందని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు కపిర శ్రీనివాస్‌ను అభినందించారు.

Related posts

తోక తిప్పితే తాటా తీస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

TV4-24X7 News

గత రెండు నెలల నుంచి ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

TV4-24X7 News

ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

TV4-24X7 News

Leave a Comment