Tv424x7
Andhrapradesh

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

ఈరోజు ఉదయం 11 గం.లకు సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
▪️రాజధాని భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్.
▪️అమరావతి ప్రాజెక్టులకు కొత్త ఎస్పీవీ.
▪️ఎస్ఐపీబీ, సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలపై కీలక నిర్ణయం.
▪️అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం.

Related posts

హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలి – వైవీ సుబ్బారెడ్డి

TV4-24X7 News

బుడితి మద్యం దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి!

TV4-24X7 News

హోంవర్క్ చేయనందుకు 7 ఏళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ కొట్టాడు!!

TV4-24X7 News

Leave a Comment