Tv424x7
Andhrapradesh

తిరుపతి నగరంలో ముస్లింస్ తబ్లిగ్ ఇస్తేమ జరపడానికి ప్రభుత్వాన్ని అనుమతులు అడుగుతున్నారు.

తిరుపతిలోనే తబ్లిగ్ ఇస్తేమా ఎందుకు పెడుతున్నారు??తిరుపతి హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం ఆ క్షేత్రంలో అన్యమతస్తులే నిషేదం..కానీ మన దురదృష్టవశాత్తూ ప్రజస్వామ్యం..

సిక్యులరిజం..మత బుజ్జగింపు రాజకీయాలవలన అక్కడ చర్చీలు మసీదులు కూడా వెలిసినయ్యి..ఇప్పుడు ఏకంగా సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ దేశాలే నిషేదించిన తబ్లిగ్ జమాత్ వాళ్ళు ఏకంగా తిరుపతిలో ఇస్తేమ జరపడానికే సాహసం చేస్తున్నారు..తిరుపతి ఇప్పుడు పెను ప్రమాదంలో ఉన్నది..

రాబోయే రోజుల్లో తిరుపతి మీద మరింతగా ఇలాంటి ఆధ్యాత్మిక ముసుగులో ఇస్లాం..క్రైస్తవాలు దాడులు చేసే అవకాశాలున్నాయి..

అక్కడి సనాతన ఆధ్యాత్మిక వాతావరణం కాపాడబడాలంటే జిల్లా కలెక్టర్ మరియు ఎస్‌పి గార్లు ఆ తబ్లిగ్ జమాత్ ఇస్తేమా కు అనుమతులు నిరాకరించాలి..లేని పక్షంలో హిందూ సంఘాలన్నీ ‘ ఛలో తిరుపతి ‘ కి పిలుపు ఇవ్వాల్సి వస్తుంది..

Related posts

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఏసీడీ ఛార్జీలు రద్దు

TV4-24X7 News

,నాలుగు రోజులపాటు అతి భారీ వర్షాలు: IMD

TV4-24X7 News

వాసుపల్లి చొరవతో వృద్ధురాలికి ఆశ్రయం

TV4-24X7 News

Leave a Comment