Tv424x7
National

అమ్ముడైన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ బంగ్లా….. ఎంతో తెలుసా…?

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న దిల్లీలోని భవనం రూ.1,100 కోట్లకు అమ్ముడైంది. దిల్లీలోని లుటియెన్స్ బంగ్లా జోన్ (LBZ)లోని 17 యార్క్ రోడ్ (ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ మార్గ్) వద్ద ఉన్న ఈ భవనం NCR లోని అత్యంత విలువైన చిరునామాల్లో ఒకటి. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి పానీయాల రంగానికి చెందిన ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త అని సమాచారం.

Related posts

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

TV4-24X7 News

సింగపూర్‌లో భారతీయ యువకుల వేశ్యలపై దాడికి కఠిన శిక్షసింగపూర్

TV4-24X7 News

ఈ టాయిలెట్ లో మూత్ర విసర్జన చేస్తే హెల్త్ రిపోర్ట్స్ వస్తాయి!

TV4-24X7 News

Leave a Comment