Tv424x7
National

సింగపూర్‌లో భారతీయ యువకుల వేశ్యలపై దాడికి కఠిన శిక్షసింగపూర్

వేసవి సెలవులు ఎంజాయ్ చేసేందుకు సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులు, వేశ్యలపై దాడి చేసి హోటల్ రూమ్‌లో చోరీ చేసిన ఘటనలో 5 సంవత్సరాలు 1 నెల జైలు శిక్ష మరియు 12 బెత్తం దెబ్బలు సింగపూర్ కోర్టు విధించింది.

పోలీసుల సమాచారం ప్రకారం, డైసన్ (23) మరియు రాజేంద్రన్ (27) ఏప్రిల్ 24న సింగపూర్ చేరారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా వేశ్యల దగ్గరికి వెళ్లి, డబ్బుల కోసం దాడి చేసి, హోటల్ రూమ్‌లో చోరీ చేశారు.

అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరు చేయగా, వారి దగ్గర డబ్బులు లేనందుననే ఈ చర్య చేసింది అని తెలిపారు.

సింగపూర్‌లో హింస, చోరీ వంటి క్రైమ్‌లకు అత్యంత కఠిన చట్టాలు ఉన్నాయని పోలీసులు గుర్తు చేశారు

Related posts

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

TV4-24X7 News

ఆధునిక సమాజానికి డిజిటల్‌ సాక్షరత అవసరం – పిల్లలలో చదువే కాకుండా “చూసే” సంస్కృతి పెరుగుదల

TV4-24X7 News

నక్సలైట్లకు ఆఫర్ ఇచ్చిన అమిత్ షా !

TV4-24X7 News

Leave a Comment