ఈరోజు ఉదయం 11 గం.లకు సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
▪️రాజధాని భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్.
▪️అమరావతి ప్రాజెక్టులకు కొత్త ఎస్పీవీ.
▪️ఎస్ఐపీబీ, సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలపై కీలక నిర్ణయం.
▪️అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం.

previous post