Tv424x7
Andhrapradesh

నేడు ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేశ్ భేటీ!

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానికి అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి, మరియు రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేశ్ చర్చించే అవకాశం ఉంది.

అంతేకాక, ఆయన పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కావడం జరుగనుంది. అనంతరం సాయంత్రం విజయవాడ చేరుకుని గురుపూజోత్సవంలో పాల్గొంటారు. గమనార్హంగా, చివరి నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోదీని లోకేశ్ కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.

Related posts

అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు

TV4-24X7 News

కడపజిల్లాలో ఇంటెలిజెన్స్ సీఐ పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసు

TV4-24X7 News

వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన్న మాజీ సీఎం వైయస్ జగన్..

TV4-24X7 News

Leave a Comment