Tv424x7
National

వినాయక నిమజ్జనాల్లో 22 మంది మృతి!

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి, వరదల్లో కొట్టుకుపోయి మొత్తం 22 మంది మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Related posts

పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

TV4-24X7 News

పాకిస్తాన్‌లో పుట్టుకొచ్చిన కొత్త ఉగ్ర సంస్థ.. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు .. ఐదుగురు మృతి

TV4-24X7 News

వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన..!!

TV4-24X7 News

Leave a Comment