Tv424x7
Andhrapradesh

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందించాలి: లక్ష్మీనారాయణ

_శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగు నీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆస్పత్రి అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రారంభించిన సీఎం జగన్ ను అభినందించాల్సిందేనన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. తాగు నీటిలో సమస్య వల్లే అక్కడి ప్రజలు కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.

Related posts

నిరుపేద మహిళకు కుట్టుమిషన్ రైస్ బాగ్స్ మరియు రేషన్ నోట్ బుక్స్

TV4-24X7 News

కల్లూరు గ్రామంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News

మాదకద్రవ్యాల బారిన పడొద్దు

TV4-24X7 News

Leave a Comment