_శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగు నీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆస్పత్రి అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రారంభించిన సీఎం జగన్ ను అభినందించాల్సిందేనన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. తాగు నీటిలో సమస్య వల్లే అక్కడి ప్రజలు కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.

previous post