కడప, డిసెంబర్ 17 : డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డ్ల ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న (సోమవారం) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఈ నెల 18న (సోమవారం) “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

previous post