Tv424x7
Andhrapradesh

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

గండి క్షేత్రంలో చేపట్టిన నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవాల పార్టీ ముకుందా రెడ్డి తెలిపారు. కడప నగరానికి చెందిన కొప్పల గంగిరెడ్డి, భార్య లక్ష్మీ రేఖ కుమారుడు భవిష్ రెడ్డి కుమార్తె దీప్తి ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. విరాళం ఇచ్చిన దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించి , శేష వస్త్రం కప్పి, చిత్రపటాన్ని అందించి నట్లు తెలిపారు.

Related posts

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

TV4-24X7 News

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశం

TV4-24X7 News

Leave a Comment