Tv424x7
Andhrapradesh

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

గండి క్షేత్రంలో చేపట్టిన నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవాల పార్టీ ముకుందా రెడ్డి తెలిపారు. కడప నగరానికి చెందిన కొప్పల గంగిరెడ్డి, భార్య లక్ష్మీ రేఖ కుమారుడు భవిష్ రెడ్డి కుమార్తె దీప్తి ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. విరాళం ఇచ్చిన దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించి , శేష వస్త్రం కప్పి, చిత్రపటాన్ని అందించి నట్లు తెలిపారు.

Related posts

నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం

TV4-24X7 News

వైసీపీకి షాక్…వైసిపి 4 వార్డు కౌన్సిలర్ టిడిపిలో చేరిక

TV4-24X7 News

బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్…6 ఎకరాల భూమి స్వాహా

TV4-24X7 News

Leave a Comment