Tv424x7
Sports News

ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్‌చల్

భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజులోకి ఒక్కసారిగా దూసుకొచ్చి కాళ్లకు మొక్కాడు.వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Related posts

. ఏపీలో 8 జిల్లాలకు నిధులు మంజూరు

TV4-24X7 News

మహిళల రిటెన్షన్ జాబితా విడుదల

TV4-24X7 News

రెండు రాష్ట్రాలకు హై అలెర్ట్… మూడు రోజులు భారీ వర్షాలు..

TV4-24X7 News

Leave a Comment