Tv424x7
Andhrapradesh

మైదుకూరు లో ఘనంగా గణంత్ర దినోత్సవ వేడుకలు

కడప/మైదుకూరు :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) మైదుకూరు లో ఘనంగా గణంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ M.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని అలవరుచుకోవాలి అని, చిన్నప్పటి నుండి దేశభక్తి తో పాటు దేశానికి సేవ చేయాలని,స్వతంత్ర భారత్ నుండి గణతంత్ర భారత్ వరకు గల పరిస్థితులను వివరించారు. తదనంతరం యోగ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి చాటేలా పిరమిడ్ విన్యాసాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.రామమోహన్,L. సూర్య నారాయణ రెడ్డి,A. మని ప్రకాష్, టి.ఓబులరెడ్డి,A.శ్రీనివాసులు,M. సురేంద్ర నాయక్,పద్మజ,నీరజ,స్వర్ణలత,రమేష్ తదితరులు పాల్గొన్నారు*

Related posts

ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

TV4-24X7 News

ఆధ్యాత్మిక శ్రీ కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశమా..? కదా…?

TV4-24X7 News

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర సమాచార కమిషన్ షో కాజ్ నోటీసులు జారీ

TV4-24X7 News

Leave a Comment