Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

ఏపి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా శింగనమల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెంలలో జరిగే కార్య క్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

Related posts

గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: రవీంద్రనాథ్ రెడ్డి

TV4-24X7 News

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న వాసుపల్లి

TV4-24X7 News

సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి ! :- జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

Leave a Comment