Tv424x7
National

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ సమావేశం.. చర్చించిన అంశాలివే..

Delhi: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళ తన పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్‌. ముందుగా పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో గంటన్నర పాటు మోదీ – జగన్‌‎ల మీటింగ్‌ సాగింది. ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. పెండింగ్‌ బిల్లులు, విభజన హామీలతోపాటు.. తాజా రాజకీయ అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Related posts

యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు.. 11 మందిపై దేశ ద్రోహం కేసు..

TV4-24X7 News

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

సౌకర్యాలల్లో విమానం తరహాలో 132 సీట్ల బస్సు

TV4-24X7 News

Leave a Comment