Tv424x7
Andhrapradesh

నేడు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

Cm Jagan: రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు..ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు..సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. .

Related posts

నేడు కాళేశ్వరంకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TV4-24X7 News

హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా చిలకపేట యూత్ బాయ్స్

TV4-24X7 News

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం

TV4-24X7 News

Leave a Comment