Tv424x7
Andhrapradesh

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు

కడప జిల్లా…..కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు…డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు.

Related posts

పోలీసుల విస్తృత తనిఖీలు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

TV4-24X7 News

ఉచిత బస్సు.. ఏపీకి ఏటా రూ. 3,182 కోట్లు అదనపు భారం!

TV4-24X7 News

తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య 103వ జయంతి

TV4-24X7 News

Leave a Comment