Tv424x7
Andhrapradesh

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు

కడప జిల్లా…..కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు…డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు.

Related posts

గర్భిణి స్త్రీల కు ఆటో ఉచితం

TV4-24X7 News

అమెరికాలో ట్రంప్ గెలుపు… జనగామలో ఆరడుగుల ట్రంప్ విగ్రహం వద్ద సెలబ్రేషన్స్

TV4-24X7 News

యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

TV4-24X7 News

Leave a Comment