Tv424x7
Andhrapradesh

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో రూ.22 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా దాని లోపల రాయి కనిపించింది. అయితే దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడికి ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది.

Related posts

దివ్య ఫార్మసీ (పతంజలి) ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ రద్దు

TV4-24X7 News

600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఎస్ఏఈఎల్ ఆసక్తి

TV4-24X7 News

కర్నూలు జిల్లాలో మెుదటి ప్రైవేటు గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం

TV4-24X7 News

Leave a Comment