Tv424x7
Andhrapradesh

ఇంద్రకీలాద్రి పై అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.76 కోట్లు

విజయవాడ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.76 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా భక్తులు సమర్పించారు. సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 19 రోజులకు గాను రూ. 2,76,11,524

478 గ్రాముల బంగారం, 4.830 కిలోల వెండి లభ్యమైంది. ఈ హుండీ ద్వారా రూ. 70,541 విరాళాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించారు.

Related posts

తొలి సినిమా హీరోయిన్‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్

TV4-24X7 News

జనం జగన్ నే కోరుకుంటున్నారు

TV4-24X7 News

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

Leave a Comment