Tv424x7
Andhrapradesh

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

కడప /మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

TV4-24X7 News

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

TV4-24X7 News

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

TV4-24X7 News

Leave a Comment