Tv424x7
Andhrapradesh

జైలు నుంచి వచ్చి ఓటేసిన వై.యస్. భాస్కర్ రెడ్డి

కడప / పులివెందుల:మాజీ మంత్రి, వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోమవారం పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఆయనకు ఓటు వేసేందుకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఒక్కరోజు అనుమతినిచ్చింది.పులివెందులలోని భాక్రరాపురంలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.

Related posts

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

TV4-24X7 News

పల్నాడు జిల్లా–నకరికల్లు: 10 కేజీల గంజాయి స్వాధీనం, 9 మందిని అరెస్ట్

TV4-24X7 News

101 రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment