Tv424x7
Andhrapradesh

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్- 2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

Related posts

షర్మిలకు ఈసీ నోటీసులు..

TV4-24X7 News

కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన…

TV4-24X7 News

నీట్ పీజీ-2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం

TV4-24X7 News

Leave a Comment