Tv424x7
National

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50లక్షలు: సీపీ

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈపార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్చేశామని చెప్పారు.

Related posts

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

TV4-24X7 News

గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష?

TV4-24X7 News

దీపావళి ఐదు రోజుల పండుగ.. ఈ ఐదురోజుల్లో ఆ ఒక్కరోజు నువ్వుల నూనెతో తలస్నానం చేస్తే..!!

TV4-24X7 News

Leave a Comment