Tv424x7
Andhrapradesh

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

,మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలునైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.

Related posts

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

TV4-24X7 News

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

TV4-24X7 News

_జులై 7న ప్రతి మాదిగ పళ్లెలో జేండా ఎగరేద్దాం_

TV4-24X7 News

Leave a Comment