Tv424x7
Andhrapradesh

మైనర్ బాలికపై అత్యాచారం: పోక్సో కేసు నమోదు

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని బి కొత్తకోట పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిపై ఒక్సో కేసు నమోదు చేశారు. పేటీఎం మండలం మల్లెలకు చెందిన ఆంజనేయులు బి కొత్తకోటలో ఉన్నటువంటి వారి దగ్గురు బంధువైన మైనర్ బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి వడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ ఫోక్సొ అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

TV4-24X7 News

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

Leave a Comment