Tv424x7
Andhrapradesh

జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ

పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధిస్తోంది. జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు అడుగుతున్నారు. నరసరావుపేట జైలులో ఖాళీలేక రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం” అని ఎస్పీ అన్నారు.

Related posts

నోటీసు ఇస్తేనే విచారణకు వస్తా: ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

TV4-24X7 News

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

TV4-24X7 News

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

Leave a Comment