అన్నమయ్య జిల్లా మదనపల్లె
▪️మదనపల్లె శ్రీవారినగర్లో శనివారం వేకువ జామున రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్, చెన్నారెడ్డి, చరణ్ బాష మరికొందరు వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేసింది భూ దందా
▪️ఆధిపత్య పోరు, ల్యాండ్ సెటిల్ మెంట్లలో విభేదాలొచ్చెనని డీఎస్పీ ప్రసాదరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.
▪️నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ గాలిస్తున్నారన్నారు.
▪️హత్యలొ ప్రమేయం ఉన్న వారిని వదిలి పెట్టమని డిఎస్పి తెలిపారు.

