Tv424x7
Andhrapradesh

భూ దందాల ఆదిపత్య పోరుతోనే శేషాద్రి హత్య … డిఎస్పీ

అన్నమయ్య జిల్లా మదనపల్లె

▪️మదనపల్లె శ్రీవారినగర్లో శనివారం వేకువ జామున రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్, చెన్నారెడ్డి, చరణ్ బాష మరికొందరు వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేసింది భూ దందా

▪️ఆధిపత్య పోరు, ల్యాండ్ సెటిల్ మెంట్లలో విభేదాలొచ్చెనని డీఎస్పీ ప్రసాదరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.

▪️నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం సీఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ గాలిస్తున్నారన్నారు.

▪️హత్యలొ ప్రమేయం ఉన్న వారిని వదిలి పెట్టమని డిఎస్పి తెలిపారు.

Related posts

సీఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ వద్ద నగర పోలీస్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు

TV4-24X7 News

పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు

TV4-24X7 News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

TV4-24X7 News

Leave a Comment