Tv424x7
Andhrapradesh

ఏపీ, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఐదుగురు

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ లు కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా.. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ లు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ పురందీశ్వరిని స్పీకర్గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related posts

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

TV4-24X7 News

వివేకా పీఏ ఇంటికి పోలీసులు.. వాంగ్మూలం నమోదు

TV4-24X7 News

లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్షన్ చేపడుతున్న సందర్భంగా 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

TV4-24X7 News

Leave a Comment