Tv424x7
AndhrapradeshTelangana

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పాడె మోశారు. ఏపీ, తెలంగాణ నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.

Related posts

రైతుకు ఏటా 20వేల ఆర్థిక సాయం చేస్తాం – యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

TV4-24X7 News

దువ్వూరు మండలంలో ఉల్లి రైతుల కష్టాలు

TV4-24X7 News

కిడ్నీ రాళ్లకు శస్త్రచికిత్స లేకుండా కొత్త పరిష్కారం!!

TV4-24X7 News

Leave a Comment