Tv424x7
Telangana

_రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

హైదరాబాద్:- తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 13 వరకు జరగను న్నాయి.మొత్తం 19 సబ్జెక్టులకు 22,712 మంది అప్లై చేసుకున్నట్లు కన్వీనర్ అరుణ తెలిపారు. అత్యధికంగా ఫార్మసీకి 7,376 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.పరీక్ష రాసే సమయంలో టెక్నికల్ సమస్య వస్తే మరో కంప్యూటర్ లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామన్నారు. నష్టపోయిన సమయాన్ని కూడా పొందవచ్చని స్పష్టం చేశారు…

Related posts

దసరా పండుగలో ఇంటి భద్రతకు పోలీసులు చురుకైన చర్యలు!!

TV4-24X7 News

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు

TV4-24X7 News

లోకల్ బాడీ ఎన్నికలపై కీలక భేటీ – బీసీ రిజర్వేషన్లే అడ్డంకి!!

TV4-24X7 News

Leave a Comment