Tv424x7
Telangana

తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్

తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతి చెందిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మ‌ద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related posts

10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల

TV4-24X7 News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

TV4-24X7 News

ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలకు డిమాండ్

TV4-24X7 News

Leave a Comment