Tv424x7
Andhrapradesh

మైనర్లు వాహనాలు నడుపరాదు:- సీఐ మహబూబ్ బాషా

అన్నమయ్య జిల్లా:రాయచోటి పట్టణంలో సీఐ మహబూబ్ బాషా మరియు సిబ్బంది వాహన తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో మైనర్లు వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారని పట్టుబడిన మైనర్ల సంబంధికులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించామని అలాగే సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించామని తెలిపారు..✨ *ఈ సందర్భంగా వాహనదారులకు కొన్ని సలహాలు,సూచనలు చేశారు…

👉 ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని

👉 అలాగే వాహనాలు నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన ఆర్సి,లైసెన్స్, ఇన్సూరెన్స్ మొదలగు దృవ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు..

Related posts

తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు : షర్మిల

TV4-24X7 News

చింతకుంట సర్పంచ్ కోగటం వీరారెడ్డిని పరామర్శించిన వైసీపీ నాయకులు

TV4-24X7 News

ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్‌

TV4-24X7 News

Leave a Comment