Tv424x7
Telangana

బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Related posts

10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

TV4-24X7 News

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రియుడి

TV4-24X7 News

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..

TV4-24X7 News

Leave a Comment