Tv424x7
Telangana

బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Related posts

నిమజ్జనానికి పేరుకుపోయిన వ్యర్థాలు ఎన్ని టన్నులో తెలుసా?

TV4-24X7 News

స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది.. మా మధ్య జరిగింది ఇదే, పూర్ణచందర్ లెటర్ వైరల్‌..*

TV4-24X7 News

నిమజ్జనం కోసం తీసుకెళ్లిన ట్రాలీ ఆటో చెరువులో పడడంతో తండ్రితో పాటు ఏడేళ్ల కొడుకు మృతి.

TV4-24X7 News

Leave a Comment