Tv424x7
National

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్

25 మంది తమిళ జాలర్లు అరెస్ట్ తమిళనాడుకు చెందిన 25 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి వచ్చారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకుంది. ఆ మత్స్యకారులంతా నెడుండివు సమీపంలో చేపల వేట సాగిస్తున్న సమయంలో శ్రీలంక నేవీ వచ్చింది. నాలుగు బోట్లతో పాటు మత్స్యకారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. తరచూ శ్రీలంక నేవీ ఇలా చేస్తుండడంతో తమిళ మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..

TV4-24X7 News

ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

TV4-24X7 News

లంచంఇవ్వకండి-సమాచారంఇవ్వండి

TV4-24X7 News

Leave a Comment