Tv424x7
Andhrapradesh

సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి చేస్తున్నారని ఎమ్మెల్యే వరద

ఆగ్రహం పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతి జరుగుతుందని ప్రజా ఆరోపణలు రావడంతో మంగళవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం సందర్శించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటే అంగీకరించనని చెప్పారు. అనంతరం అధికారులతో ‘లంచం తీసుకొనని’ దేవుని మీద ప్రమాణం చేయించారు.

Related posts

సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

TV4-24X7 News

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

TV4-24X7 News

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

TV4-24X7 News

Leave a Comment