Tv424x7
Andhrapradesh

త్వరలో ఇసుక కాంట్రాక్టులు రద్దు?

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కంపెనీల కు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టుల ను రద్దు చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఒప్పందాలను ఉల్లంఘించి ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడటమే కారణాలుగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా ఈ నెల 8 నుంచి ప్రభుత్వంఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించనున్న విషయంతెలిసిందే. ఇకపై రూ.88కే టన్ను ఇసుక అందనుంది.

Related posts

మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

‘సిద్ధం’ చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

TV4-24X7 News

Leave a Comment