Tv424x7
Andhrapradesh

త్వరలో ఇసుక కాంట్రాక్టులు రద్దు?

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు కంపెనీల కు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టుల ను రద్దు చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఒప్పందాలను ఉల్లంఘించి ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడటమే కారణాలుగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా ఈ నెల 8 నుంచి ప్రభుత్వంఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించనున్న విషయంతెలిసిందే. ఇకపై రూ.88కే టన్ను ఇసుక అందనుంది.

Related posts

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్పొరేటర్ బీసేట్టి వసంత లక్ష్మి

TV4-24X7 News

వియ్యపు చిన్నా ఆద్వర్యం లో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment