Tv424x7
Andhrapradesh

పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు దేశపాత్రునిపాలెంలో గల 79 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పిళ్ళా శివకృష్ణ అనారోగ్య కారణంగా వారి స్వగ్రామమునకు వెళ్లి ఆయ నను పరామర్శించి ఆయన ఆరోగ్య విషయంపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆయనతోపాటు పరవాడ 79వ ఉమ్మడి ఎన్డీఏ కుటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పిళ్ళా శివకృష్ణ ను పరామర్శించడం జరిగింది.

Related posts

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

ఆ నలుగురే కలిసి చేసార, కానీ…..చివరకు ఇలా

TV4-24X7 News

Leave a Comment