Tv424x7
Andhrapradesh

సిపి ని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోకే ఇచ్చి శాలువతో సత్కరించారు.అనంతరం కందులు నాగరాజు మాట్లాడుతూ విశాఖ నగరానికి పోలీస్ కమిషనర్ గా డైనమిక్ ఆఫీసర్ వచ్చారని కొనియాడారు.ఈయన ఆధ్వర్యంలో విశాఖ మరింత ప్రశాంతంగా ఫరీడవిల్లాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకి ఎంతో మార్పు తీసుకువచ్చిన సిపి భవిష్యత్తులో కూడా విశాఖ లో అసాంఘిక శక్తులను ముందు ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Related posts

ఖాజీపేట: ‘ప్రతి పని మాకు తెలిసి జరగాలి

TV4-24X7 News

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

TV4-24X7 News

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు.*

TV4-24X7 News

Leave a Comment