Tv424x7
Andhrapradesh

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

విశాఖపట్నం జోన్ 3 14 వ వార్డ్ లో స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ పి వెంకటేశ్వరన్, మేస్ట్రీ ప్రసాద్, సూపెర్వైసోర్స్ కార్తీక్, రవన, రాజు, గోపి, శానిటేషన్ సెక్రటరీ మరియు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

యూజర్లకు జియో మరో షాక్!”

TV4-24X7 News

రైతులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు భరోసా

TV4-24X7 News

ప్రేమజంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment