Telanganaరుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్ by TV4-24X7 NewsJuly 18, 2024July 18, 20240 రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధిరూ.7000 కోట్లను రుణమాఫీకిదారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధునిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share