Tv424x7
Telangana

రుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్

రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధిరూ.7000 కోట్లను రుణమాఫీకిదారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధునిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు.

Related posts

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

TV4-24X7 News

తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కెసిఆర్ కు ఆహ్వానం

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలి — కనకయ్య గౌడ్

TV4-24X7 News

Leave a Comment