Tv424x7
Andhrapradesh

సమయపాలన పాటించని సచివాలయాలు- మధ్యాహ్నం కావస్తున్నా ఖాళీ కుర్చీలే‌ దర్శనం

వైఎస్ఆర్ జిల్లా /కమలాపురం మండల పరిధిలోని సచివాలయాల్లో నిర్లక్ష్యం అలుముకుంది. మధ్యాహ్నం కావస్తున్నా కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారి కూడా సమయపాలన పాటించడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. పలు పనుల కోసం వస్తున్న ప్రజలు విసిగెత్తి అసహనంతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు వేడుకొంటున్నారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్

TV4-24X7 News

నీట్ పీజీ-2025 పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశం

TV4-24X7 News

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు

TV4-24X7 News

Leave a Comment