Tv424x7
Andhrapradesh

గేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమించిన పి.సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ని ప్రభుత్వం తాజా బదిలీల్లో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు విశాఖలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి. సంపత్ కుమార్ అన్నారు జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఎ సమస్య వచ్చిన అందుబాటులొ వుంటానని అని అన్నారు మీడియా ప్రజాప్రతినిధులతో మమేకమై ప్రజలకూ అండగా ఉంటామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు.

Related posts

చెడ్డి గ్యాంగ్ ఫొటోలు విడుదల చేసిన ధర్మవరం పోలీసులు.

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ..

TV4-24X7 News

Leave a Comment