Tv424x7
Andhrapradesh

పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు

విశాఖపట్నం నగరంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వశనీయ సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.8,100/- నగదు మరియు 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా జైలు శిక్షల ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నగర పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది.

Related posts

యూజీడి వర్క్స్ ను ప్రారంభించిన కందుల నాగరాజు

TV4-24X7 News

ఇజ్రాయిల్‌ను ఎదుర్కొనేందుకు ఉమ్మడి రక్షణ వ్యవస్త!

TV4-24X7 News

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

TV4-24X7 News

Leave a Comment