Tv424x7
Andhrapradesh

అసాంఘిక చర్యల వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్న వన్ టౌన్ పోలీస్ ఎస్ ఐ రామ మూర్తి

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో గల పాఠశాల విద్యార్థులకు , స్థానిక ప్రజలకు మరియు మైదానాల్లో ఆటలు ఆడే వారికి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలుపై వివరించారు.

Related posts

మీది బలిజ సంఘమా ? లేక వైస్సార్సీపీ అనుబంధ సంఘమా..?

TV4-24X7 News

టెస్లా కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో

TV4-24X7 News

పేద కుటుంబానికి సహాయం చేసిన ప్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News

Leave a Comment