Tv424x7
Andhrapradesh

అసాంఘిక చర్యల వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్న వన్ టౌన్ పోలీస్ ఎస్ ఐ రామ మూర్తి

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో గల పాఠశాల విద్యార్థులకు , స్థానిక ప్రజలకు మరియు మైదానాల్లో ఆటలు ఆడే వారికి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలుపై వివరించారు.

Related posts

వందేళ్లు దాటిన వాళ్లు ఇంత మంది ఉన్నారా?

TV4-24X7 News

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

TV4-24X7 News

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

Leave a Comment