Tv424x7
Andhrapradesh

35 వ వార్డులో 7 వేలకుపైగా మెజార్టీ

విశాఖపట్నం 35 వ వార్డులో వంశీకృష్ణ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 200కు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ వార్డులోని 88 పోలింగ్ కేంద్రంలో 920 ఓట్లు పోలైతే వంశీకృష్ణకు 757 ఓట్లు రాగా, వాసుపల్లి గణేష్ కుమార్ 113 మాత్రమే వచ్చాయి. ఒక్క ఈ పోలింగ్ కేంద్రంలోనే 650 ఓట్లకు పైగా మెజార్టీ లభించింది. ఇక్కడి నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన ఉరుకిటి విల్లూరి భాస్కర రావు సహాపలువురు నాయకులు ఎన్నికలకు ముందు తెదేపా, లో కి చేరారు. దీంతో ఈ ఒక్క వార్డులోనే వంశీకృష్ణకు రికార్డు స్థాయిలో 7000 వేలకు పైగా మెజార్టీ లభించింది.కనీసం వైస్ జగన్ మోహన్ బి ఫామ్ ఇచ్చిన బూత్ కి 100 ఓటు లు కూడా తెచుకోలేని వైసీపీ లోకల్ నాయకత్వం.

Related posts

టికెట్ వస్తుందా..రాదా …సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు.

TV4-24X7 News

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

TV4-24X7 News

అర్ధరాత్రి కేంద్ర బలగాలు అధీనంలోకి నాగార్జున సాగర్

TV4-24X7 News

Leave a Comment