తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో మంగళవారం నాగార్జున విచారణకు హాజరుకానున్నారు.నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

previous post