Tv424x7
Telangana

మంత్రిపై పరువు నష్టం కేసు.. నేడు వాంగ్మూలం ఇవ్వనున్న నాగార్జున!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో మంగళవారం నాగార్జున విచారణకు హాజరుకానున్నారు.నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Related posts

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

_రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్

TV4-24X7 News

_రేపటి నుంచి పీజీ,ఈసెట్ పరీక్షలు

TV4-24X7 News

Leave a Comment